వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ చొరబాటుదారులను నిరోధించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 'డిటెక్ట్-డిలీట్-డిపోర్ట్' విధానాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా చొరబాటుదారులను గుర్తించి, వారిని తిరిగి బంగ్లాదేశ్కు పంపుతున్నారు. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లోని హోల్డింగ్ కేంద్రాల్లో వందల మందిని ఉంచి, చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.
సరిహద్దుల్లో నిఘాను పెంచిన అధికారులు, మరికొన్ని కొత్త హోల్డింగ్ కేంద్రాలను నిర్మిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ చొరబాటుదారుల జాడను కనిపెట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నారు.
Comments
Loading comments...

