Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు - MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 26, 2026 12:20 PM విజయనగరంGeneral
బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు - MLA - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలిలోని బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు స్తానిక MLA బేబినాయన తెలిపారు. బుధవారం బొబ్బిలి కోటలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 8 నాటికి రోడ్డు టెండర్‌ ప్రక్రియ పూర్తి అవుతుందని, అది అయిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నిదులు మంజూరుకు సహకరించిన మున్సిపల్‌ శాఖామంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...