వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాపై హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ను ఆదేశించింది.
ఈ మేరకు బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ హైకోర్టు తదుపరి చర్యలు చేపట్టింది.
Comments
Loading comments...
