వార్తలకు తిరిగి వెళ్లండి

సంతానం లేదని తెలిసిన దంపతులు దిల్లీలో ఓ మహిళ నుంచి నవజాత శిశువును రూ.6.59 లక్షలకు కొనుగోలు చేశారు. పసికందుతో స్వగ్రామానికి వస్తుండగా విజయవాడలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
శిశువును విక్రయించిన మహిళ, ఆమె భర్తతో పాటు దంపతులను అరెస్టు చేశారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
