Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బారి కొండ చిలువ ప్రత్యక్షం

Follow Udayam on Google
babu varun Aug 17, 2026 11:06 PM రాజన్న సిరిసిల్లGeneral
బారి కొండ చిలువ ప్రత్యక్షం - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం తోటలో భారీకొండ చిలువ సోమవారం ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జ్యోతి నాయక్ అక్కడికి చేరుకున్నారు. కొండచిలువ సుమారు 7 నుండి 8 ఫీట్ల పొడవు ఉంటదని తెలిపారు. కొండచిలువను పెద్దమ్మ అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెడతామని పేర్కొన్నారు. ఎవరికైనా విషపూరిత పాములు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...