వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ నిజామాబాద్ ప్రధాన రహదారిపై మల్లారం గాంధీనగర్ మధ్య బియ్యం బస్తాల లోడ్తో వెళ్తున్న లారీ బుధవారం ఉదయం
అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. లారీ అదుపుతప్పడానికి కారణాలు ఏంటనే పూర్తి స్థాయి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

