Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాణసంచా తయారీదారులకు బైండోవర్‌ కేసులు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 6:06 PM కాకినాడGeneral
బాణసంచా తయారీదారులకు బైండోవర్‌ కేసులు - Udayam
వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని 22 మంది బాణసంచా తయారీదారులపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. ఇటీవల జగ్గంపేటలో ఓ వ్యక్తి బాణసంచాతో పట్టుబడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్రమంగా బాణసంచా తయారు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరిస్తూ తహశీల్దార్‌ కార్యాలయాల ద్వారా నోటీసులు జారీ చేశారు. లైసెన్సులు రద్దు కావడంతో 22 మంది తయారీదారులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.

Comments

G
Loading comments...