వార్తలకు తిరిగి వెళ్లండి

మందస గ్రామానికి చెందిన కొండూరు శివాజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యునిగా నియమించింది. బాలల హక్కుల పరిరక్షణ, పునరావాసం, బాల్యవివాహాల నివారణ, బాల కార్మికుల రక్షణ రంగాల్లో 12 ఏళ్లుగా అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం లభించింది.
శివాజీ నియామకంపై అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మిత్రులు, హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

