వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండ పట్టణంలోని శ్రీ దాస హనుమాన్ మందిరంలో 24 గంటల అఖండ శ్రీరామ నామస్మరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. నవీన్, శ్రీ వెంకటేశ్వర, శాంభవి, మదర్ తెరిసా హైస్కూల్ విద్యార్థులు పాల్గొని “శ్రీ రామ జయ రామ జయ జయ రామ” నామస్మరణ చేశారు.
విద్యార్థుల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేలా కార్యక్రమం నిర్వహించారు.
Comments
Loading comments...

