Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలబ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకున్నా ఎస్సీ, ఎస్టీ కమిషన్

Follow Udayam on Google
sanjay Sep 18, 2026 6:05 PM జాతీయంGeneral
బాలబ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకున్నా ఎస్సీ, ఎస్టీ కమిషన్ - Udayam
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శ్రీ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...