Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూరీ ఆలయ మండపంలో బాలాపూర్‌ వినాయకుడు

Follow Udayam on Google
Girish Bidkar Aug 16, 2026 8:20 AM హైదరాబాద్తెలంగాణ
పూరీ ఆలయ మండపంలో బాలాపూర్‌ వినాయకుడు - Udayam
ప్రసిద్ధ బాలాపూర్‌ వినాయకుడు ఈ ఏడాది ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి ఆలయ నమూనా మండపంలో కొలువుదీరనున్నారని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఏటా ప్రముఖ ఆలయాల నమూనాలతో మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో శ్రీశైలం, అయోధ్య, యాదాద్రి ఆలయాల నమూనాల్లో వినాయకుడిని కొలువుదీర్చారు.

Comments

G
Loading comments...