వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజిక శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసే జర్నలిస్టుతో దేశ పురోగతి సాధ్యమని ఐక్యూఏసీ ఇన్చార్జ్ డాక్టర్ హర్జ్యోత్ కౌర్ అన్నారు.
కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో జర్నలిజం కోర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బుధవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మానవత్వంతో శ్రమించే వారే పాత్రికేయులుగా రాణిస్తారని సీనియర్ విలేకరి కొయ్యడ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

