వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తుళ్లూరు మండలం నేలపాడుకు చెందిన దనేకుల రామారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం రామారావు నివాసానికి వెళ్లారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. రామారావు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

