Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బాపురావు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 22, 2026 10:26 PM ఆదిలాబాద్General
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బాపురావు - Udayam
బజారహత్నూర్‌ మండలంలోని చిల్కూరి భూమన్న మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన బోథ్‌ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్‌ అంకుష్‌, ఉశన్న, రాజారెడ్డి, సంతోష్‌, శివ, గణేష్‌, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...