Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి ఎల్ఓసి చెక్కు అందజేత కే శ్రీహరి రావు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 01, 2026 7:33 PM నిర్మల్General
బాధిత కుటుంబానికి ఎల్ఓసి చెక్కు అందజేత కే శ్రీహరి రావు - Udayam
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మామడ మండలం పోన్కల్ కు నర్సయ్య వేములకుర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల ఎల్ ఓ సి ని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీ హరి రావు అందజేశారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది.

Comments

G
Loading comments...