Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Sep 01, 2026 6:32 PM మహబూబ్‌నగర్General
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ మంత్రి - Udayam
మహబూబ్ నగర్ జిల్లా రాజపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో అగ్ని ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన భీమయ్య కుటుంబాన్ని బుధవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం 20వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...