వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ మండలం రంగంపేట, ఒడ్డెర కాలనీకి చెందిన అలకుంట రాజు దుబాయ్లో ప్రమాదవశాత్తు మృతి చెందగా, మద్దెల అనంతరావు గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలను ఎమ్మెల్సీ ఎల్. రమణ పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు.
కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

