Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాలకు ఎల్లోసి చెక్కుల అందజేత

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 30, 2026 10:37 PM నిర్మల్General
బాధిత కుటుంబాలకు ఎల్లోసి చెక్కుల అందజేత - Udayam
అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు మంజూరైన ఎల్ ఓ సి చెక్కులను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు. సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన గుమ్ముల నర్సింహులు కుటుంబానికి మెరుగైన వైద్యం కోసం రూ.2 లక్షల ఎల్ ఓ సి చెక్కును అందజేశారు.

Comments

G
Loading comments...