Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి అన్నప్రసాదానికి రూ.1,00,116 విరాళం

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:28 PM అనంతపురంGeneral
అయినవిల్లి అన్నప్రసాదానికి రూ.1,00,116 విరాళం - Udayam
అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి అన్నప్రసాదం ట్రస్ట్‌కు కానూరుకు చెందిన కొమ్మారెడ్డి హేమ రామ్‌రెడ్డి, ప్రియాంక దంపతులు బుధవారం రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ ఈవో సత్యనారాయణరాజుకు అందించారు. దాత దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ విళ్ల సూర్యనారాయణ దాతలను అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...