వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కేటీకే-5 గని ఆవరణలో మంగళవారం నేత్ర, అవయవ, శరీరదానంపై కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అసోసియేషన్ చైర్మన్ చంద్రమౌళి దానాల ప్రాధాన్యతను వివరించారు.
ప్రతి కుటుంబంలో అవయవదానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గని మేనేజర్ రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

