Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీడపురుగు నివారణపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 2:24 PM కరీంనగర్General
చీడపురుగు నివారణపై విద్యార్థులకు అవగాహన - Udayam
హుజూరాబాద్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థులకు వ్యవసాయ పంటలకు పట్టే చీడపురుగుల నివారణపై ఏవో భూమిరెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. టమాటా, బెండ, బంగాళదుంప పంటల్లో పురుగుల ఉద్ధృతి, నివారణ మార్గాలను వివరించారు. అనంతరం ఏవో భూమిరెడ్డిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...