వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ స్టాకింగ్ కేసులపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ సూచించారు. ఎస్కేయూలో నిర్వహించిన అవగాహన సదస్సులో మహిళలపై వేధింపులు, సైబర్ నేరాలపై ఆమె మాట్లాడారు.
సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు, అనవసర సందేశాల ద్వారా వేధింపులు కూడా సైబర్ స్టాకింగ్ కిందకు వస్తాయని తెలిపారు. బాధితులు ఆధారాలను భద్రపరచి వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
Comments
Loading comments...

