వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను కలెక్టర్, కార్యదర్శి సన్మానించారు. పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రుల పాత్రపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

