వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో స్పెషలాఫీసర్గా పనిచేస్తున్న వసంత ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. బాలికల విద్యాభివృద్ధికి కృషి చేసినందుకు ఈ అవార్డు దక్కింది.
Comments
Loading comments...

