Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు

Follow Udayam on Google
ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు - Udayam
కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై తోలగంగనపల్లి సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఆటో ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం కడప నుంచి కమలాపురం వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన ఇద్దరు ప్రయాణికులను స్థానికులు 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు.

Comments

G
Loading comments...