వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడు జంగపల్లి శ్రీహరికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల 1వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పుష్పలత సోమవారం తీర్పు వెల్లడించారు.ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
జిల్లా పోలీసులు సమర్థవంతమైన దర్యాప్తుతో పాటు ప్రాసిక్యూషన్తో సమన్వయం చేసుకుంటూ వేగవంతమైన విచారణ జరిగేలా చేస్తామని అన్నారు
Comments
Loading comments...

