వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని దావణగెరె సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి పడి ఉన్న చిరుతను పట్టుకోవడానికి వెళ్లిన అటవీ సిబ్బందిపై అది ఒక్కసారిగా తిరగబడింది.
ఈ దాడిలో గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించగా, అధికారులు అప్రమత్తమై చిరుతకు మత్తుమందు ఇచ్చి సురక్షితంగా సంరక్షణ కేంద్రానికి తరలించారు.
Comments
Loading comments...

