వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికురాలు నర్సమ్మపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తెల్లవారుజామున విధులు నిర్వహిస్తుండగా జరిగిన ఈ దాడిలో తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే స్పందించి మంటలార్పి, 108 అంబులెన్స్లో క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ అమానుష ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

