వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగిని నరసమ్మపై దాడి కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈరన్న ఆత్మహత్యకు నరసమ్మే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో కొందరు మహిళలు నరసమ్మ కళ్లలో కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉందని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.
Comments
Loading comments...

