వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఎస్ఆర్పురం లక్కీ రిసార్టులో పుట్టినరోజు వేడుకల్లో యువతీయువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు.
సామగ్రిని ధ్వంసం చేయడాన్ని వారించిన 70 ఏళ్ల వాచ్మన్ పైడయ్యపై బీరు సీసాలతో దాడి చేయడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
వాచ్ మెన్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

