వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతిలో షాపుపై దుండగుల దాడి
తిరుపతి టౌన్ క్లబ్ వద్ద ఉన్న ఆర్కే మీట్ ఫుడ్స్ షాపు గోడను పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడ్డారు. షాపులోని ఫ్రిడ్జ్లు, వాటర్ ట్యాంకులు సహా ఇతర సామగ్రిని తీవ్రంగా ధ్వంసం చేశారు.
టౌన్ క్లబ్ యాజమాన్యమే ఈ దాడికి పాల్పడిందని షాపు యజమాని కృష్ణతేజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
Comments
Loading comments...