వార్తలకు తిరిగి వెళ్లండి

దుమ్ముగూడెం సెర్ప్ ఉద్యోగి గౌరారపు నరసింహారావుపై మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఉన్న ఆయనను బైక్పై అపహరించుకెళ్లి, ఊరి చివర పడేసి పరారైనట్లు పేర్కొన్నారు.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. 100కు సమాచారం అందించి నరసింహారావును ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Comments
Loading comments...

