వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో పారిశుద్ధ్య కార్మికురాలు నర్సమ్మపై నలుగురు దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. 70 శాతానికిపైగా కాలినగాయాలతో ఆమె కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు.
చిన్నఈరన్న మృతికి నర్సమ్మే కారణమంటూ కుటుంబీకులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిపై హత్యాయత్నం, దాడి కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

