Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చిన డబ్బులు అడిగిన వృద్ధురాలిపై దాడి

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:02 AM ఖమ్మంGeneral
ఇచ్చిన డబ్బులు అడిగిన వృద్ధురాలిపై దాడి - Udayam
నేలకొండపల్లి మండలంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఓ వృద్ధురాలిపై దంపతులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. శంకరగిరితండాకు చెందిన టి. చిట్టిబాబు, శామినిలకు సూర్యాపేటకు చెందిన ధరావత్ బిచ్చు రూ.12 వేలు ఇచ్చింది. సోమవారం అప్పు చెల్లించాలని అడగడంతో వారు ఆగ్రహించి తనపై దాడి చేశారని బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Comments

G
Loading comments...