వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకూరపాడులో దుండగులు దంపతులపై దాడి చేయగా మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆధార్ కార్డు అడిగిన ఇద్దరు వ్యక్తులు బాలగురవయ్య, అరుణ దంపతులపై దాడి చేసి పరారయ్యారు.
ఈ ఘటనలో బాలగురవయ్య గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

