Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాణిజ్య నౌకపై దాడి: నలుగురు మృతి

కిషోర్ కుమార్ Jul 21, 2026 6:15 AM అల్ ఇండియా about 9 hours ago
వాణిజ్య నౌకపై దాడి: నలుగురు మృతి - Udayam Digital
ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు సమీపంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎంవీ గోల్డెన్ లియో అనే ఈ నౌకపై జులై 19న దాడి జరిగింది. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపిన భారత విదేశాంగ శాఖ, మృతదేహాలను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తోంది. పౌర నౌకలపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.

Comments

G
Loading comments...