వార్తలకు తిరిగి వెళ్లండి

మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం కార్డు మార్చి బ్యాంకు ఖాతా నుంచి రూ.18 వేల నగదు డ్రా చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఆజాద్ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఈనెల 8న దుబ్బగూడకు చెందిన దత్తును మోసగించి ఏటీఎం కార్డు కాజేసిన కేసును ఛేదించామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఆజాద్తో పాటు పర్వేజ్, గుఫ్రాన్ చాంగు, జాహెద్ ఏటీఎంల వద్ద అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు
Comments
Loading comments...

