వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమలిపూరి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంతో అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

