వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భాం ఏపీ మోడల్ స్కూల్లో తాత్కాలిక ప్రాతిపదికన అతిథి అధ్యాపకులుగా పని చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డీవీఎస్ అరుణ మంగళవారం తెలిపారు.
ఆమె మాట్లాడుతూ పీజీటీ బోటనీ, పీజీటీ ఎకనామిక్స్ పోస్టులకు ఎంఎస్సీ బీఈడీ, ఎంఏ బీఈడీ చేసిన అభ్యర్థులు అర్హులని, ఆగస్టు 18 సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తులు అందించాలని సూచించారు.
Comments
Loading comments...

