వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ హయాంలో వేధింపులు ఎదుర్కొన్నానంటూ ఓ అథ్లెట్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ఆ మాటలు విని తాను విస్తుపోయానని, తమ హయాంలో నిఖత్ జరీన్, ఈషా సింగ్ వంటి ఎంతోమంది క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి ప్రోత్సహించామని చెప్పారు.
రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే విపక్షాలు తనపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయిస్తున్నాయని కొట్టిపారేశారు.
Comments
Loading comments...

