వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో వర్షానికి బురదమయంగా మారిన ప్రధాన రహదారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోడ్డంతా గుంతలు, నీటి నిల్వలతో ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

