వార్తలకు తిరిగి వెళ్లండి
అసోంలో వరదల తీవ్రత.. మృతుల సంఖ్య 61కి చేరిక
అసోంలో వరదల తీవ్రత కొనసాగుతుండటంతో తాజాగా మరో 14 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 61కి చేరింది.
భారీ వర్షాల కారణంగా 9 జిల్లాల్లో 7.05 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసి, బాధితులకు పునరావాస శిబిరాల్లో సేవలు అందిస్తోంది.
Comments
Loading comments...