Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశోక్‌రావు పాటిల్‌ను పరామర్శించిన భూపాల్‌రెడ్డి

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 17, 2026 8:36 PM సంగారెడ్డిGeneral
అశోక్‌రావు పాటిల్‌ను పరామర్శించిన భూపాల్‌రెడ్డి - Udayam
కరస్‌గుత్తి గ్రామ మాజీ సర్పంచ్‌ అశోక్‌రావు పాటిల్‌ అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న నారాయణఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పండరి, గ్రామ పార్టీ అధ్యక్షుడు సుభాష్‌రావు, దత్తు యాదవ్‌, సర్పంచులు శంకర్‌ జాదవ్‌, ఫుల్‌సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...