వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో హిత హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ దెబ్బల అశోక్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, భార్యకు అసభ్యకర సందేశాలు పంపాడనే అనుమానంతో నలుగురు కలిసి అశోక్పై దాడి చేసినట్లు విచారణలో తేలింది.
అనంతరం గదిలో బంధించడంతో అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసులో నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

