వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో.. ఈ కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ పనితీరుపై సభలో విస్తృతంగా చర్చించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశాల పొడిగింపుపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.
Comments
Loading comments...

