వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో నేరాల నియంత్రణ, దర్యాప్తును వేగవంతం చేసేందుకు పోలీసుల దైనందిన విధుల్లో కృత్రిమ మేధను వినియోగించేందుకు పోలీసుశాఖ సిద్ధమవుతోంది. సీసీ కెమెరాలకు ఈ సాంకేతికతను జోడించి చోరీ వాహనాల జాడను క్షణాల్లో గుర్తించనున్నారు.
నేరాల వివరాలను విశ్లేషించి గస్తీ పెంచాల్సిన ప్రాంతాలను సూచించడంతోపాటు గత ఘటనలతో పోల్చి నేరస్థులను గుర్తించేందుకు కృత్రిమ మేధ ఉపయోగపడనుంది.
Comments
Loading comments...

