వార్తలకు తిరిగి వెళ్లండి
నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై కరెంట్ కోతలకు నిరసనగా రైతులు మెరుపు ధర్నా చేపట్టారు.
6 నుంచి 8 గంటలే విద్యుత్ వస్తోందని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. 24 గంటల కరెంట్ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు.
Comments
Loading comments...

