Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెస్క్యూ, పునరావాస చర్యలు వేగవంతం చేయాలి: నేపాల్‌ అధ్యక్షుడు

Follow Udayam on Google
Udayam Digital Staff Sep 10, 2026 11:00 AM AllGeneral
విపత్తు అనంతరం సహాయక, పునరావాస, పునర్నిర్మాణ చర్యలను వేగవంతం చేయాలని నేపాల్‌ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించారు. రవాణా వ్యవస్థ పునరుద్ధరణను ముమ్మరం చేయాలని, అవసరమైతే అంతర్జాతీయ సహాయం కోరాలని సూచించారు. వాతావరణ నష్టపరిహారంపై అంతర్జాతీయ వేదికల్లో గళం వినిపించాలని అన్నారు.

Comments

G
Loading comments...