Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్న రేవంత్‌: హరీశ్‌ రావు

Follow Udayam on Google
Udayam Digital Staff Sep 10, 2026 10:59 AM హైదరాబాద్General
రేవంత్‌ రెడ్డి ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌ రావు ఆరోపించారు. 22ఏ, పాలిటెక్నిక్‌ విద్యార్థులు, రైతుల సమస్యలపై చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...