వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రభుత్వం తనపై వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా.. తాను ఎదుర్కొంటున్న అన్యాయాలను చూస్తుంటే 'కాక్రోచ్'గా మారిపోవాలేమోననిపస్తోందని ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
బ్యాంకులకు రూ. 14 వేల కోట్లకు పైగా రికవరీ చేర్చినా తనను ఇంకా మోసగాడిగా పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Comments
Loading comments...

